Thursday 27 March 2014

శ్రీనివాసన్ స్థానం లో సునీల్ గవాస్కర్



బి.సి.సి.ఐ. అపద్ధర్మ చీఫ్ గా శ్రీనివాసన్ స్థానం లో సునీల్ గవాస్కర్ ని కొనసాగవలసిందిగా ఈ రోజు సుప్రీం కోర్టు కోరింది. ఆయనపై ఉన్న IPL బెట్టింగ్,స్పాట్ ఫిక్సింగ్ కేసుల్లో తుది  తీర్పు వచ్చేంతవరకు ఆ విధులని నిర్వర్తించవలసిందిగా గవాస్కర్ ని కోరడమనది.దీనిపై మీడియా తో మాట్లాడుతూ అపెక్స్ కోర్ట్ తనని చీఫ్ గా ప్రపోజ్ చేయడం గౌరవప్రదమైన విషయంగా భావిస్తున్నానని ,రేపటి దాకా ఆగి పూర్తి మార్గదర్శకాలని తెలుసుకొని బాధ్యతలు స్వీకరిస్తానని గవాస్కర్ తెలిపారు.Click here

No comments:

Post a Comment