Saturday 26 April 2014

బాబా రాం దేవ్ దళితులని అవమానించారు: కాంగ్రెస్



రాహుల్ గాంధి దళితుల ఇళ్ళకి ఎందుకు వెళుతున్నారు...హనీమూన్ కా లేక పిక్నిక్ కా అని బాబా రాం దేవ్ వ్యాఖ్యానించడాన్ని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి తప్పుబట్టారు.ఆ మాట దళితులని,స్త్రీలని అవమానించే విధంగా ఉందని అయినా ఒక యోగికి ఉండవలసిన లక్షణాలేవి రాందేవ్ కి లేవని వెంటనే అతను క్షమాపణ చెప్పాలని కోరారు.ఇదే విషయాన్ని దిగ్విజయ్ సింగ్ కూడా ట్వీట్ చేశారు. Click here  

No comments:

Post a Comment