ఇటీవల భర్త సిద్ధార్థ్ రాయ్ కపూర్ కి విద్యా బాలన్ కి ఎడమొగం పెడమొగం అయిందని ,వారి వివాహ జీవితం ముగిసినట్లేనని పేపర్లు కోడై కూశాయి. అయితే ఓ ప్రెస్ మీట్ పెట్టి ఆమె వాటిని ఖండించింది.వోటు వేయడానికి విడి విడిగా వెళ్ళడానికి కారణం ఉందని ,తన ఓటు వేరే లొకేషన్ లోని బూత్ లో ఉందని కాబట్టే వేరేగా వెళ్ళవలసి వచ్చిందని తెలిపింది.గర్భవతా అన్న ప్రశ్నకి సూటిగా సమాధానమివ్వలేదు. ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న ఓ హీరోయిన్ తో సిద్ధార్థ్ క్లోజ్ గా ఉండటమే సమస్యకి మూలకారణమని కొందరంటున్నారు.Click here
No comments:
Post a Comment