Saturday 27 September 2014

ఆ సినిమా చూసిన తర్వాత కన్నీళ్ళు ఆగలేదు అంటున్న నటి శ్రీదేవి



ఇటీవల ఒక మరాఠీ సినిమా చూశాను.అది చూసి  చాన్నాళ్ళకి నాకు కన్నీళ్ళు వచ్చాయి.అంతగా కదిలించింది ఆ చిత్రం అంటున్నది నిన్నటి సూపర్ హీరోయిన్ శ్రీదేవి.ఆ చిత్రం పేరు "తపల్". దర్శకుడు మరెవరో కాదు ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమా కి కెమేరామన్ గా వ్యవహరించిన లక్ష్మణ్ ఉటేకార్ .నందు మాధవ్,వీణా జంకార్ లాంటి వారు తారాగణం.అన్నట్టు ఈ సినిమా నిన్న విడుదలైంది.Click here

No comments:

Post a Comment