Monday 6 October 2014

భారత్ ఈద్ స్వీట్స్ తీసుకోవడానికి నిరాకరించిన పాకిస్తాన్ రేంజర్లు



వాఘా సరిహద్దులో రెండు దేశాలు వేపు నుంచి పాక్,భారత్ రక్షక దళాలు చేసే కవాతుని ,జెండా అవనత దృశ్యాన్ని చూడటానికి అనేకమంది పర్యాటకులు వెళుతుంటారు.ప్రతి ఈద్ కి ఇరు  దేశాలు స్వీట్స్ ని ఇచ్చి పుచ్చుకుంటుంటాయి.అయితే ఈ రోజు ఈద్ సందర్భంగా భారత్ దళాలు ఇచ్చిన స్వీట్స్ ని తీసుకోవడానికి పాకిస్తాన్ రేంజర్లు నిరాకరించారు.కారణాలు ఏమిటనేది పూర్తిగా తెలియ రాలేదు. Click here










No comments:

Post a Comment