వాఘా సరిహద్దులో రెండు దేశాలు వేపు నుంచి పాక్,భారత్ రక్షక దళాలు చేసే కవాతుని ,జెండా అవనత దృశ్యాన్ని చూడటానికి అనేకమంది పర్యాటకులు వెళుతుంటారు.ప్రతి ఈద్ కి ఇరు దేశాలు స్వీట్స్ ని ఇచ్చి పుచ్చుకుంటుంటాయి.అయితే ఈ రోజు ఈద్ సందర్భంగా భారత్ దళాలు ఇచ్చిన స్వీట్స్ ని తీసుకోవడానికి పాకిస్తాన్ రేంజర్లు నిరాకరించారు.కారణాలు ఏమిటనేది పూర్తిగా తెలియ రాలేదు. Click here
No comments:
Post a Comment