Saturday 5 October 2013

అలజడి రేపుతున్న వింత జీవులు



బొటన వేలంత సైజులో ఉన్న కందిరీగల్లాంటి జీవులు చైనా లో ఆందోళన కలిగిస్తున్నాయి. పొలం లో పని చేసుకుంటున్న వారిని అవి కుట్టడం తో 42 మంది చనిపోయారు.202 మంది దాకా ఆసుపత్రి పాలయ్యారు.ఇంకా దాదాపుగా వెయ్యి మందికి పైగా వీటి  బారిన పడ్డారు.అంటే గాయాలతో తప్పించుకోగలిగారు.ఇవి గనక పట్టణాలవైపు మళ్ళితే నష్టం ఇంకా తీవృంగా ఉండవచ్చునని జిన్ హువ వార్తా సంస్థ తెలిపింది. ఇవి ఏ రకమైన జీవులన్నది స్పష్టం గా తెలియడం లేదు.Click here









No comments:

Post a Comment