Wednesday 23 April 2014

నరేంద్ర మోడీ వ్యాఖ్యల్ని స్వాగతించిన పాకిస్తాన్ హైకమీషనర్



భారత్,పాకిస్తాన్ ల మధ్య సంబంధాలు సమతూకం లో ఉండాలని ఏ పక్షమూ మరో పక్షాన్ని బెదిరించే ధోరణిలో ఉండరాదని అటువంటి విధానాన్ని తాము కోరుకొంటున్నామని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యల్ని భారత్ లోని పాకిస్తాన్ హైకమీషనర్ అబ్దుల్ బాసిత్ స్వాగతించారు.మంగళవారం రాత్రి నూతనంగా ప్రారంభించబడిన ఒక చానెల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ బాసిత్ ఆ విధంగా అన్నారు.పాకిస్తాన్ తో అవసరమైన పక్షం లో కఠినంగా వ్యవహరించడానికి కూడా వెనుకడే ప్రశ్న లేదని మోడి అన్న విషయాన్ని ప్రస్తావించగా దాటవేసే ధోరణిలో బదులిచ్చారు.Click here

No comments:

Post a Comment