గత నెల కెన్యా దేశం లో జరిగిన భీభత్సమైన ఊచకోత సంఘటన అంత త్వరగా మరపురాదు.ఈ ఘోరకలిలో సుమారు 67 మంది వరకు మరణించారు.దీనివెనుక సోమాలియా దేశానికి చెందిన నలుగురు కరడుగట్టిన ఇస్లామిక్ ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు బిబిసి తెలిపింది.దీనిలో ఒక వ్యక్తి నార్వే లో శరణార్ధి గా ఉంటున్నట్లు తెలిపింది.ఒక వీడియో లో దొరికిన అతని రూపాన్ని బట్టి హసన్ అబ్ది దుహులో గా గుర్తించారు.కెన్యా ఉదంతం జరుగుతున్న సమయం లో ఆ షాపింగ్ మాల్ లో అతను తచ్చాడినట్లుగా రికార్డయింది.మిగతా ముగ్గురు ప్రస్తుతం సోమాలియా లోనే ఉన్నట్లు గుర్తించారు.Click here
No comments:
Post a Comment