Monday 26 January 2015

గొపీనాథ్ మొహంతి శత జయంతి సంధర్భంగా సమావేశం



ప్రసిద్ధ ఒడియా సాహిత్యకారుడు,ఒరిస్సాలోని గిరిజన జీవితాన్ని చిత్రిక పట్టిన దాది బుధ,అమ్రుతర్ సంతాన వంటి నవలల్ని రాసి జ్ఞానపీఠ్ అవార్డ్ పొందిన గోపీనాత్ మొహంతి (1914-1991) యొక్క శత జయంతి సందర్భంగా ఈ నెల 31 న న్యూఢిల్లీ లోని మాక్స్ ముల్లర్ రోడ్ లోగల ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ లోని హాల్ నెంబర్ 2 లో ఒక పేనల్ డిస్కషన్ ఏర్పాటు చేశారు.ప్రసిద్ధ సాహితీ వేత్త సీతాకాంత మొహపాత్ర ,ప్రొ.బిక్రం దాస్,డా.ఇంగ్ ఒంకార్ నాత్ మొహంతి వంటివారు హాజరవుతారని తెలిపారు.Click here 

No comments:

Post a Comment