బంగ్లాదేశ్ ,భారత్ ల మధ్యన జరిగిన క్రికెట్ క్వార్టర్ ఫైనల్ మేచ్ లో అంపైర్ లు చేసిన పొరపాట్ల వల్ల భారత్ గెలిచిందని లేకపోతే బంగ్లాదేశ్ గెలిచి ఉండేదని ఆ దేశ ప్రధాని షేక్ హసీనా అన్నారు.ఆట ఎలా ఆడారు అనేది ప్రపంచమంతా గమనించింది ఇవాళ కాకపోతే మరో రోజైనా తాము ప్రపంచ కప్ గెలుస్తామని వారి ఆటగాళ్ళని ఊరడించారు.ICC ప్రెసిడెంట్ గా ఉన్న కమల్ ముస్తఫా కూడా అంపైర్లు భారత్ టీం పట్ల అనుకూలంగా వ్యవహరించడం దారుణమని అవసరమైతే తన పదవికి రిజైన్ చేయడానికైనా సిద్ధమని వ్యాఖ్యానించారు.Click here

No comments:
Post a Comment