గుడివాడ లో ఒక వ్యాపారి సిరిపురపు ఉదయభాను (40) నిన్న ఆత్మ హత్య చేసుకున్నాడు.ఆంధ్రప్రదేశ్ రాస్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం లో కేంద్రం చేస్తున్న జాప్యానికి నిరసనగా ఫ్యాన్ కి ఉరి వేసుకుని తనువు చాలించాడు.సమైఖ్యాంద్ర ఉద్యమం లో కూడా ఈయన సెల్ టవర్ ఎక్కి ప్రాణార్పణ చేసుకోవాలని ప్రయత్నించాడు అయితే అప్పుడు పోలీసులు కిందకి దింపి విరమింప జేశారు.Click here

No comments:
Post a Comment