Sunday 28 December 2014

బెంగుళూరు లో ఆదివారం రాత్రి పేలుడు,ఒకరి మృతి



గత రాత్రి బెంగళూరు లోని చర్చ్  స్ట్రీట్ లో పేలుడు సంభవించి భవానీ దేవి అనే మహిళని బలి తీసుకుంది.ఆ పేలుడు పదార్ధాన్ని డ్రైన్ పక్కన ఉంచినట్లు తెలుస్తున్నది.చెన్నై నుంచి బెంగుళురు కి తన కుటుంబం దగ్గరకొచ్చిన మహిళ ఈ సంఘటన లో మృతి చెందింది.హిందూస్థాన్ టైంస్ పత్రికా కార్యాలయానికి 59 మీటర్ల దూరం లో ఉన్నది ఈ స్థలం.పోలీస్ జాగిలాలు రంగం లోకి దిగాయి.కొంతమందిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.పోలీస్ దర్యాప్తు కొనసాగుతున్నది.Click here

No comments:

Post a Comment