గత రాత్రి బెంగళూరు లోని చర్చ్ స్ట్రీట్ లో పేలుడు సంభవించి భవానీ దేవి అనే మహిళని బలి తీసుకుంది.ఆ పేలుడు పదార్ధాన్ని డ్రైన్ పక్కన ఉంచినట్లు తెలుస్తున్నది.చెన్నై నుంచి బెంగుళురు కి తన కుటుంబం దగ్గరకొచ్చిన మహిళ ఈ సంఘటన లో మృతి చెందింది.హిందూస్థాన్ టైంస్ పత్రికా కార్యాలయానికి 59 మీటర్ల దూరం లో ఉన్నది ఈ స్థలం.పోలీస్ జాగిలాలు రంగం లోకి దిగాయి.కొంతమందిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.పోలీస్ దర్యాప్తు కొనసాగుతున్నది.Click here
No comments:
Post a Comment