Sunday 4 October 2015

తల మీద వస్త్రం కప్పుకోలేదని నాలుగేళ్ళ కుమార్తె ని చావగొట్టాడు.



ఉత్తరప్రదేశ్ లో బరేలి కి సమీపం లోని గ్రామం లో గత శుక్రవారం ఈ సంఘటన జరిగింది.తల్లి తో కలిసి తినేటపుడు నాలుగేళ్ళ కూతురు ఫర్హీన్ తల పై వస్త్రం వేసుకోమంటే నిరాకరించిందని తండ్రి జాఫర్ హుస్సైన్ ఆ అమ్మాయిని నేలకేసి కొట్టడం తో మరణించింది.పోలీస్ స్టేషన్ లో తల్లి కేసు పెట్టడం తో ఈ విషయం వెలుగు లోకి వచ్చింది.చుట్టుపక్కల వారు అతనికి మానసిక అనారోగ్యం అని చెబుతున్నారు.Click here

No comments:

Post a Comment